భారతదేశ చరిత్రలో కొన్ని ఉద్యమాలు కేవలం రాజకీయ సంఘటనలు గా మాత్రమే కాకుండా కాలాన్ని కదిలించే భావోద్వేగ తరంగాలు గా రూపు దిద్దుకున్నాయి . కొన్ని పోరాటాలు కేవలం సిద్ధాంతాల గోల కాదు — తరాల ఆవేదనకు ప్రతిధ్వనులు. అలాంటి ఉద్యమాల్లో ఒకటి నక్సలైట్ ఉద్యమం. ఇప్పుడు వరుసగా అగ్రనేతలు లొంగిపోతున్న ఈ సమయంలో సమాజం ముందు కొన్ని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి.ఇది ఒక శకం ముగిసిందని ప్రకటించే క్షణమా? లేక ఒక లోతైన రూపాంతరానికి నాంది పలుకుతున్న […]Read More
ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ బాధ్యతను గుర్తు చేసే ముఖ్యమైన చట్టమే సమాచార హక్కు చట్టం–2005. ఈ చట్టం వల్ల పౌరుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగాడు. కానీ చట్టం ఉన్నప్పటికీ, దాని అమలులో ఆలస్యం, కార్యాలయాల చుట్టూ తిరుగుడు, సమాధానాల కోసం ఎదురుచూపులు—ఇవన్నీ సమాచార హక్కును చాలాసార్లు బలహీనపరిచాయి. ఈ లోపాలను తగ్గించేందుకు, అలాగే Supreme Court of India ఇచ్చిన సూచనల ప్రకారం, Government of Andhra Pradesh ఒక కీలక […]Read More
ఇళయరాజా వంటి సంగీత దిగ్గజం తన పాటలను ఆర్కెస్ట్రా ప్రదర్శనల్లో వినియోగించకూడదని, అలాగే మంజుమ్మాల్ బాయ్స్ చిత్రంలో తన సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించారని లీగల్ నోటీసులు పంపడం—ఈ వ్యవహారం కేవలం ఒక వ్యక్తి హక్కుల ప్రశ్నగా కాకుండా, భారతీయ సంగీత–సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా పేరుకుపోయిన కాపీరైట్ గందరగోళానికి అద్దం పట్టిన సంఘటనగా చూడాల్సి ఉంటుంది. సంగీత సృష్టికర్తగా ఇళయరాజాకు ఉన్న నైతిక హక్కులు (moral rights) సందేహాతీతం. ఒక గీతం ఎలా వినియోగించాలి, దాని ఆత్మను […]Read More
ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కేవలం వార్తలు చెప్పడమే కాదు. ప్రజల తరఫున అధికారాన్ని ప్రశ్నించడం, బలహీనుల గొంతుకకు బలం ఇవ్వడం, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుంచడం — ఇవే నిజమైన పాత్రికేయ ధర్మాలు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన తెలుగు మీడియా ఈ మౌలిక బాధ్యతల నుంచి ప్రమాదకరంగా దారి తప్పింది. పార్టీల పక్షపాతం, కుల ఆధారిత ప్రయోజనాలు, వ్యక్తిగత గుత్తాధిపత్యాలు మీడియాను కబళించాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని అపరాధులుగా ముద్ర వేయడం, బాధితులను దోషులుగా […]Read More
తిరుమల లడ్డు కేవలం ఒక తీపి పదార్థం కాదు. కోట్లాది మంది భక్తుల మనసుల్లో అది భక్తి, నమ్మకం, సంప్రదాయానికి ప్రతీకం. తిరుపతి దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తుడి ప్రయాణం ఆ లడ్డుతోనే పూర్తవుతుంది. స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులకు అందే ఈ ప్రసాదం, ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. శుద్ధ నెయ్యి, శనగపిండి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్తో సంప్రదాయ పద్ధతిలో తయారైన దీనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది – జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా పొందింది. […]Read More
వీధి కుక్కల సమస్య నేడు మన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే ఇందులో ప్రభుత్వాల ఉదాశీనత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రోజూ ఎక్కడో ఒకచోట కుక్క కాటు, చిన్నపిల్లలపై దాడి,మహిళల పై దాడి, వృద్ధుల మరణం… ఈ వార్తలు ఇప్పుడు సామాన్యమైపోయాయి. కానీ అసాధారణమైనది ఏమిటంటే – ఇవన్నీ జరుగుతున్నా పాలకుల చెవికి చిల్లులు పడడం లేదు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు మాత్రం నిద్ర మత్తు వీడడం లేదు. […]Read More
“తుల” – “10 గ్రాములు” మధ్య తేడా తెలియకపోతే నష్టమే** భారతదేశంలో బంగారం అనేది కేవలం లోహం కాదు, అది భద్రత, సంప్రదాయం, భవిష్యత్తుకు హామీ. పెళ్లిళ్లు, పండుగలు, అత్యవసర అవసరాల సమయంలో బంగారం కొనడం మన సంస్కృతిలో భాగమే. అయితే బంగారం కొనుగోలు సమయంలో చాలా మంది వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయంలో మోసపోతున్నారు. అదే బంగారం కొలతలో “తుల” మరియు “10 గ్రాములు” మధ్య ఉన్న తేడా. చాలా జువెలరీ దుకాణాల్లో “ఈరోజు బంగారం […]Read More
లాటిన్ అమెరికాలో సంపదకు ప్రతీకగా నిలిచిన వెనెజులా లో నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విలువలేని కరెన్సీ, మందులు లేని ఆసుపత్రులు, దేశం విడిచి పారిపోతున్న ప్రజలు. అపారమైన చమురు సంపద ఉన్న దేశం ఈ స్థితికి ఎలా దిగజారింది? ఇది విధి వైపరీత్యం కాదు; పాలన వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ. వెనెజులా ఆర్థిక వ్యవస్థను చమురు ఒక్కటే మోయాలి అనే భావన అక్కడి పతనానికి తొలి అడుగు. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడగానే […]Read More
ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనందరినీ ఆలోచింపజేస్తాయి. వెనెజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను పట్టుకొని అమెరికా తీసుకెళ్లామని, ఆ దేశాన్ని తాత్కాలికంగా తామే నడుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అలాంటి సంఘటనలలో ఒకటి. ఇది ఒక దేశం మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది ప్రపంచం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన నియమాలు, చట్టాలపై వచ్చిన పెద్ద ప్రశ్న. ప్రతి దేశం స్వతంత్రం. ఆ దేశాన్ని ఎవరు నడపాలి అన్నది అక్కడి ప్రజలే […]Read More
జనవరిలో తిరుపతి శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. • జనవరి 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తారు. • జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. • జనవరి 4, […]Read More
