Tags :సమానత్వం

ప్రాంతీయం

స్వాభిమాన చైతన్యానికి మూలస్తంభం – క్రాంతివీర్ లాహుజీ సాల్వే

నేడు యావత్ భారత దేశం మొత్తం మహాత్మా జ్యోతి భాఫూలే ని ఆయన జయంతి సందర్బంగా స్మరించుకుంటున్నాము. అంతటి మహనీయుడికి స్ఫూర్తి కలిగించిన గొప్ప మహోన్నతులు శ్రీ లాహుజీ క్రాంతివీర్ సాల్వే గారిని ఈ తరుణంలో మననం చేసుకుందాం. భారత సమాజ వికాస గమనాన్ని పరిశీలించినప్పుడు ప్రజల మనోభావాలను మలిచిన మహనీయుల పాత్ర విశిష్టంగా ప్రతిఫలిస్తుంది. ఆలోచనల ద్వారా మార్పుకు దిశనిచ్చిన నాయకులు ఒక వైపు నిలిస్తే, జీవన సాధన ద్వారానే చైతన్యాన్ని నిర్మించిన వ్యక్తిత్వాలు మరో […]Read More

జాతీయం

మతం మారినంత సులభంగా సామాజిక వాస్తవం మారుతుందా ?

భారత ప్రజాస్వామ్యం ఒక గొప్ప ఆశయంతో నిర్మితమైంది. ప్రతి పౌరుడికి సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించాలనే సంకల్పం. అదే సమయంలో, చరిత్రలో శతాబ్దాలుగా అణచివేతకు గురైన వర్గాలను సమాన స్థాయికి తీసుకురావాలనే బాధ్యతను కూడా అది తనపై వేసుకుంది. ఈ రెండు లక్ష్యాల సమన్వయమే భారత రాజ్యాంగానికి ప్రత్యేకతను అందించింది. ఈ నేపథ్యానికే చెందిన ఒక కీలకమైన ప్రశ్న – మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల హోదా కొనసాగుతుందా ? ఇటీవల […]Read More