భారతీయ ఆధ్యాత్మిక చరిత్రను తడిమి చూస్తే, కాలానుగుణంగా సమాజాన్ని మార్గనిర్దేశం చేసిన మహనీయులలో ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ప్రత్యేక స్థానం పొందారు. వేర్వేరు తత్త్వాలను ప్రతిపాదించినప్పటికీ, ఈ ముగ్గురి లక్ష్యం ఒకటే—ధర్మ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు, ఆధ్యాత్మిక చైతన్యానికి నూతన దిశ. ఆది శంకరాచార్యులు భారతదేశం ఆధ్యాత్మికంగా విభిన్న దారుల్లోకి వెళ్తున్న కాలంలో అవతరించారు. మూఢనమ్మకాలు, ఆచార విపరీతాలు పెరిగిన సమయంలో ఆయన అద్వైత వేదాంతాన్ని ప్రజలకు అందించి, “బ్రహ్మమే సత్యం” అనే గొప్ప తత్త్వాన్ని […]Read More
(అనంత నానాసాహెబ్) నేడు ఆయన వర్ధంతి పందొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో నిస్వార్థ సామాజిక సేవాతత్పరులకు మన దేశంలో కొదువలేదు. ఆ మాటకొస్తే అనంతపురం జిల్లా కూడా తక్కువేం కాదు . కల్లూరి సుబ్బారావు , పప్పూరి రామాచార్యులు , గుత్తి పట్టు కేశవపిళ్ళై వంటి వారిని చెప్పుకోవచ్చు .నిస్వార్థ సేవా తత్పరత కొరవడిన కారణంగానే మన ఈనాటి సీమ దుస్థితి . చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్ర , సాంఘిక సేవలో మమైక్యత , వ్యక్తిగత […]Read More
నేడు రంగస్థల దినోత్సవం హృదయంలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి మనసును కదిలించే ఆ క్షణం… జీవితం తన సత్యాలను నిశ్శబ్దంగా, కానీ గాఢంగా మన ముందుంచే ఆ అనుభవం… అదే రంగస్థలం. ఒక చిన్న వేదికపై ఆవిష్కరించబడే కథలు, మన సమాజపు అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ, మనల్ని ఆలోచింపజేస్తూ, భావోద్వేగాలతో మమేకం చేస్తాయి. అందుకే “సమాజమే ఒక రంగస్థలం” అనే భావన జీవితం యొక్క గొప్ప తత్త్వంగా నిలుస్తుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఈ […]Read More
జనవరిలో తిరుపతి శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. • జనవరి 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తారు. • జనవరి 3న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. • జనవరి 4, […]Read More
