Tags :సీమ రాజకీయ చైతన్యం

రాయలసీమ

దీనజనబాంధవుడు గుత్తి పట్టు కేశవ పిళ్ళై

(అనంత నానాసాహెబ్) నేడు ఆయన వర్ధంతి పందొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో నిస్వార్థ సామాజిక సేవాతత్పరులకు మన దేశంలో కొదువలేదు. ఆ మాటకొస్తే అనంతపురం జిల్లా కూడా తక్కువేం కాదు . కల్లూరి సుబ్బారావు , పప్పూరి రామాచార్యులు , గుత్తి పట్టు కేశవపిళ్ళై వంటి వారిని చెప్పుకోవచ్చు .నిస్వార్థ సేవా తత్పరత కొరవడిన కారణంగానే మన ఈనాటి సీమ దుస్థితి . చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్ర , సాంఘిక సేవలో మమైక్యత , వ్యక్తిగత […]Read More