Tags :రాజ్యాంగ విలువలు

జాతీయం

వ్యవస్థల సమన్వయమే ప్రజాస్వామ్య మనుగడకు మూలధారం

భారత ప్రజాస్వామ్యాన్ని పరిశీలించినప్పుడు ముందుగా కనిపించే విశేషం దాని నిర్మాణ తత్వం. పరాయి పాలన నుండి విముక్తి పొందిన అనంతరం దేశానికి రూపకల్పన చేసిన రాజ్యాంగ నిర్మాతలు అధికారాన్ని కేంద్రీకరించే మార్గం ఎంచుకోలేదు. ప్రజల సంకల్పం, రాజ్యాంగ విలువలు, పాలనా సంస్థలు కలిసి దేశాన్ని ముందుకు నడిపించే విధంగా ఒక విశాలమైన వ్యవస్థను నిర్మించారు. అందుకే పార్లమెంట్ మరియు సుప్రీంకోర్టు పాత్రలపై జరిగే చర్చలు భారత ప్రజాస్వామ్య స్వభావాన్ని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాయి.“మేము భారత ప్రజలు” […]Read More